రమ్య దారుణ హత్య ప్రభుత్వ వైఫల్యమే...జనసేనపార్టీ ఆరోపణ...
స్టార్ 1234 మీడియా, విశాఖపట్నం గుంటూరులో జరిగిన బిటెక్‌ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై మంగళవారం ఉదయం నగరంలో ఎల్ఐసి బిల్డింగ్ కూడలి వద్ద జనసేనపార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ వీర మహిళలు ప్లకార్డులు చేత పట్టి నిరసన ప్రదర్శన తెలియజేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా …
Image
జీ కే కు శుభాకాంక్షలు వెల్లువ...
ముఖ్యనాయకులు,జీ కే ఫౌండేషన్ అధినేత గోపీకృష్ణ(జీ కే)కు మంగళవారం పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు నగర జనసైనికులు నగర జనసేన ప్రధాన నాయకులు ఆయన కు  శుభాకాంక్షలతో ముంచెత్తారు.. ఈ సందర్భంగా జీవీఎంసీ 33వవార్డులో జనసైనికులు ఆయన చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిప…
Image
ఐఎస్‌ఐ బ్రాండ్‌ హెల్మెట్‌ను వినియెగించాలి:సీఐ వెంకటరమణ..
( యలమంచిలి,జూలై,28 స్టార్1234మీడియా )చోదకులు తప్పని సరిగా ఐఎస్‌ఐ బ్రాండ్‌ ఉన్న హెల్మెట్‌ను వినియోగించాలని యలమంచిలి సీఐ వెంకటరమణ సూచించారు.బుధవారం యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు యలమంచిలి పోలీసులు ద్విచక్రవాహనలపై హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు.పోల…
Image
త్వరలోనే సమస్యలు లేని వార్డ్ గా మారుస్తాం
(స్టార్ 1234 మీడియా ,విశాఖపట్నం) త్వరలోనే సమస్యలు లేని వార్డ్ గా మారుస్తామని 33వవార్డ్ కార్పొరేటర్ బీశెట్టి వసంత లక్ష్మి తెలిపారు.బుధవారం బీశెట్టి వసంత లక్ష్మి నేతృత్వంలో దక్షణ నియెజకవర్గ జనసేన నాయకులు గోపీకృష్ణ (జీ కె)పాల్గొని వార్డులో డ్రైనేజ్ సమస్యలను గుర్తించి ఆ సమస్యను అధికారులు దృ…
Image
కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే కొత్త మహమ్మారి ఇదేనా
నెల కిందట చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఇప్పటివరకు మహమ్మారిగా ప్రకటించనప్పటికీ ముందుముందు ప్రపంచం ఎదుర్కోబోయే మహమ్మారి ఇదే కావచ్చన్న అంచనాలతో సిద్ధమవుతు…
కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి,
కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 8,00,049 మందికి ఈ వైరస్ సోకింది. మృతుల సంఖ్య 37,878కి చేరుకుంది. భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 1357కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. కేరళలో అత్యధికంగా 221 కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి చనిపోయ…